Exclusive

Publication

Byline

హైడ్రా కొత్త లోగో, చెరువుల పరిరక్షణను సూచించేలా!

భారతదేశం, ఏప్రిల్ 23 -- హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇకపై కొత్త లోగోతో కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటి వరకూ ఈవీడీఎం లోగోత... Read More


రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులు, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

భారతదేశం, ఏప్రిల్ 23 -- హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. గ్రానైట్‌ క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదు... Read More


Karthika Deepam Today Episode April 23: రగిలిన శివన్నారాయణ.. కోర్టులో జ్యోత్స్న అబద్ధం.. దీపపై లాయర్ ఆరోపణలు

భారతదేశం, ఏప్రిల్ 23 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 23, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపను కోర్టు దగ్గరికి తీసుకొస్తారు పోలీసులు. అక్కడే ఉన్న కార్తీక్, కావేరి దగ్గరికి దీప వెళుతుంది. దీప ఇదంతా నా... Read More


Brahmamudi April 23rd Episode: మాట త‌ప్పిన కావ్య - దొంగ సంత‌కాలు చేసిన రామ్ - రాజ్ డెత్ స‌ర్టిఫికెట్ కోసం రుద్రాణి ర‌చ్చ

భారతదేశం, ఏప్రిల్ 23 -- Brahmamudi: రాజ్ బ‌తికి ఉన్నాడా? లేదా? అన్న సీక్రెట్ కావ్య చేత బ‌య‌ట‌పెట్టించ‌డానికి కొత్త ప్లాన్ వేస్తుంది రుద్రాణి. రా మెటిరియ‌ల్ స‌ప్ల‌య్ చేసే కంపెనీకి కావ్య రెండు కోట్లు బా... Read More


తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. తాజాగా ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్ లో నిర్వహిస్... Read More


మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒకటి మలయాళం, మరొకటి తమిళం.. రెండూ తెలుగులోనూ..

Hyderabad, ఏప్రిల్ 23 -- ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి చాలా సినిమాలు, వెబ్ సిరీసే ఉన్నాయి. అయితే సాధారణంగా శుక్రవారం వచ్చే బ్లాక్‌బస్టర్ సినిమాలు ఈసారి గురువారమే (ఏప్రిల్ 24) అడుగుపెడుతున్నాయి. వీటిలో ఒ... Read More


నలుపు లేదా ఎరుపు.. ఏ కుండ నీరు చల్లగా ఉంటాయి? రెండింట్లో ఏది కొంటే బెటర్?

Hyderabad, ఏప్రిల్ 23 -- వేసవి కాలంలో చల్లని నీటి కోసం కుండను కొనే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కుండను కొంటూ ఉంటారు. మండుతున్న ఎండలు, వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్ల... Read More


వేసవిలో మజ్జిగ తాగడం ఎంత ముఖ్యమో తెలుసా? పెరుగు కన్నా మజ్జిగే మంచిది

Hyderabad, ఏప్రిల్ 23 -- మజ్జిగ తాగడం వల్ల వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. అందరూ హైడ్రేట్‌గా ఉండాల్సిన సమయం ఇది. హైడ్రేషన్ కోసం సరిపడా నీరు త్రాగడం చాలా ముఖ్యం. ... Read More


సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్ ఇక్కడ ఓపెన్ చేయండి

భారతదేశం, ఏప్రిల్ 23 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీని 2025 ఏప్రిల్ 22న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు exams.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వ... Read More


ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు.. ఏప్రిల్ 25వరకు అవకాశం..

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఏపీ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కొద్ది రోజుల క్రితం వెలువడ్డాయి. ఈ క్రమంలో విద్యార్థులకు అడ్వాన్స్‌... Read More